వారు ఎడారిని జయిస్తున్నారు

రాజస్థాన్ అనగానే ఒక రాణాప్రతాప్, ఒక పృథ్వీరాజ చౌహాన్, ఒక పద్మినీ దేవి వంటి వీరులు, శూరులు, గొప్ప చారిత్రక వారసత్వం, పెద్ద పెద్ద కోటలూ, భారతీయ కళలూ గుర్తొచ్చేవి. కానీ పాలకుల ముందుచూపు లేని నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు రాజస్థాన్ అంటే రాళ్ళు, ఇసుక, నెత్తిన బిందెల దొంతరలు, నీటి కటకట, బీడు భూములు, పేదరికం, త్రాగునీటి ఎద్దడి, ఎడారులు మాత్రమే మన కళ్ల ముందు కదలుతున్నాయి.                భౌగోళికంగా రాజస్థాన్ రాష్ట్రం భారత…More